ప్రతి మొక్కనూ బతికించాలి

వాటరింగ్‌ డేలో కలెక్టర్‌ రవి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీరుపోసి మొక్కలను బతికించాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవి సూచించారు. వాటరింగ్‌ డేలో భాగంగా గొల్లపల్లి మండలం గోవిందులపల్లి,…

Continue Reading →

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఇండియా యాజమాన్యంపై కేసు నమోదు

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ…

Continue Reading →

విశాఖ ఘటన: హెల్ప్‌లైన్‌ నెంబర్లు ప్రారంభించిన ప్రభుత్వం

విశాఖపట్నం ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో పరిస్థితి అదుపులోకి…

Continue Reading →

రైతు రుణమాఫీ, రైతు బంధు నిధుల విడుదల

రైతుబంధుకు రూ.7 వేల కోట్లు రుణమాఫీకి రూ.1200 కోట్లు విడుదలరైతు రుణమాఫీ, పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు నిధుల విషయమై ఈ రోజు రాష్ట్ర…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీకేజీ .. ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌

ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి…

Continue Reading →

విశాఖ లో మరోసారి గ్యాస్ లీక్

విశాఖ ఎల్జీ కంపెనీ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. ప్రస్తుతానికి గ్యాస్ లీక్ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన కాసేపటికే గ్యాస్ మరోసారి…

Continue Reading →

గ్యాస్‌ లీక్‌ బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌

గ్యాస్‌ లీక్‌ బాధితులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. స్థానిక కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం ఓదార్చారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్‌.. యాంటీ డోస్‌గా వాటర్‌ స్ప్రే – ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాద స్థలంలో యాంటీ డోస్‌గా వాటర్‌ స్ప్రే చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. గ్యాస్‌ లీక్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు..

 ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,833కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం…

Continue Reading →

విశాఖ ఉక్కిరిబిక్కిరి.. విషవాయువుకు 10 మంది బలి

ఎవరూ ఊహించని ఘటన.. విశాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రమాదకర విషవాయువు 10 మంది ప్రాణాలను తీసింది. గాలిలో వ్యాపించిన ప్రమాదకర గ్యాస్‌ను పీల్చి జనం ఎక్కడిక్కక్కడే కుప్పకూలిపోయారు.…

Continue Reading →