విశాఖ గ్యాస్ లీక్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ప్రధాని ఏపీలో జరిగిన గ్యాస్ లీక్…
తాజా వార్తలు

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు…
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం…
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల…
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి పీవీసీ(పాలీవినైల్ క్లోరైడ్) గ్యాస్ లీక్ అయినట్లు అక్కడి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. పీవీసీ గ్యాస్ను అన్ని ప్లాస్టిక్…
విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకేజీ కావడంతో ఆ పరిసర ప్రాంతాలన్ని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.…
లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వాహనదారులు స్లాట్ బుక్ చేసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువు…
తెలంగాణలో బుధవారం 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,107కు చేరుకుంది. తాజాగా 20 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు…
ప్రపంచవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 36,88,635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ ట్రాకర్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికాలో బాధితుల సంఖ్య 1,205,138కు…
• ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ఫార్మా రంగం చేయూత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు • దీర్ఘకాలంలో భారతదేశ ఫార్మా రంగ స్థానాన్ని మరింత బలోపేతం…









