కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలి హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలు , గుంటూరు…
తాజా వార్తలు

శరీరంలో అనేక చర్యలు సాఫీగా జరగాలంటే విటమిన్ సి తప్పనిసరని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం ప్రగతి భవన్ లో తెలంగాణ బత్తాయి డే…
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎంసెట్తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేస్తూ ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికల…
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందు బాబుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల పొడువునా మందబాబులు బారులు తీరారు. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు…
టాలీవుడ్ సీనియన్ నటుడు,మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా గుండెపోటుకి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి చికిత్స కొనసాగుతుండగా, ఆరోగ్యం…
తెలంగాణలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో 35 కంటైన్మెంట్ జోన్లకు 12 మాత్రమే మిగిలాయి తెలంగాణలో రైతులదే రాజ్యం యధాతధంగా రైతుబంధు కొనసాగింపు మీడియా సమావేశంలో…
తెలంగాణలో మంగళవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం నేతృత్వంలో ప్రగతిభవన్లో సుదీర్ఘంగా ఏడు…






