గుడిమల్కాపూర్ మార్కెట్ ముగ్గురికి కరోనా పాజిటివ్

హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి మార్కెట్‌లో విజృంభిస్తుంది. మొన్నటివరకు మలక్‌పేట గంజ్‌లోని వ్యాపారులను వణికించి.. హమాలీలు, చిరువ్యాపారులను గాంధీ ఆసుపత్రికి చేర్చింది. మంగళవారం గుడిమల్కాపూర్ మార్కెట్‌లో వైరస్…

Continue Reading →

సీఎం సహాయనిధికి భారత్‌ బయోటెక్‌ 2 కోట్ల విరాళం

కరోనా సహాయక చర్యల కోసం సీఎం సహాయనిధికి భారత్‌ బయోటెక్‌ భారీ విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి రూ. 2 కోట్లు విరాళం ఇచ్చింది భారత్‌ బయోటెక్‌.…

Continue Reading →

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ మీటింగ్

లాక్‌డౌన్‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై చర్చించేందుకు సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి భేటీ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ భేటీ ప్రారంభమైంది. కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ పొడిగింపుపై…

Continue Reading →

ఢిల్లీ తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. తెలుగు జర్నలిస్టులకు కరోనా వైరస్‌ టెస్టులు, చికిత్స కోసం మంగళవారం రూ.12 లక్షలను విడుదల చేసింది.…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలు దాటిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి దెబ్బకు కోవిడ్‌-19 కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.  మంగళవారం మధ్యాహ్నం వరకు  ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 35,84,322కు…

Continue Reading →

పీఏసీ చైర్‌పర్సన్‌గా అధిర్‌ రంజన్‌ చౌదురి

 పార్లమెంట్‌ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదురి నియమితులయ్యారు. చైర్మన్‌ సహా లోక్‌సభ, రాజ్యసభ నుంచి 22 మందిని సభ్యులుగా…

Continue Reading →

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు నమోదు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా విలయతాండవానికి ఆ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో 3900 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 కేసులు నమోదవగా, 195 మంది మరణించారు. ఇలా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం…

Continue Reading →

మేడ్చల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇండస్ట్రియల్‌ ఏరియాలోని పవన్‌ కెమికల్‌ కంపెనీలో షార్ట్‌ సర్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ రసాయన గోదాం పూర్తిగా…

Continue Reading →

వలస కార్మికుల తరలింపునకు వారం రోజులపాటు రోజూ 40 ప్రత్యేక రైళ్లు

తెలంగాణ రాష్ట్రంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే అంశంపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఖర్చులతోనే కార్మికులను తరలించేందుకు వివిధ రాష్ర్టాలకు వారంపాటు రోజూ…

Continue Reading →