తెలంగాణలో కొత్తగా ముగ్గురికి పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రం లో సోమవారం కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా గ్రేటర్‌ హైదరాబాద్‌లోనివారే కావడం గమనార్హం. దీంతో కేసుల సంఖ్య 1,085కు చేరింది.…

Continue Reading →

కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ పనితీరుకు ప్రజలు ఫిదా

తెలంగాణలో లాక్‌డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ…

Continue Reading →

సొంతూళ్లకు వెళ్లాలా..ఈ-పాస్‌ దరఖాస్తు చేసుకోండిలా..!

లాక్‌డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న యాత్రికులు, విద్యార్థులు, వలస కార్మికులను వారి సొంతూళ్లకు పంపించడానికి కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో చిక్కుకుపోయిన వారిని పంపించేందుకు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌…

Continue Reading →

మలక్‌పేటలోని గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….

వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో 2553 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో 2,553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోవగా, 73 మంది మరణించారు. కరోనా కేసులకు సంబంధించిన హెల్త్‌ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ…

Continue Reading →

ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు..

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా  కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో ఆదివారం కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యాలకు చెందిన ఒకరున్నారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

ఎక్కడివారు అక్కడే ఉండాలి – ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి

ప్రయాణాల వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముంది కాబట్టి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల వద్దకు…

Continue Reading →

ఏపీలో పెరగనున్న మధ్యం ధరలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే…

Continue Reading →