ఏపీలో మరో 58 కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6534 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 58 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 34,81,465

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల 81 వేల 465 మంది ఈ వైరస్‌ భారిన…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు 17

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది…

Continue Reading →

ఢిల్లీ తెలుగు జర్నలిస్టుకు కరోనా

స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి !ఢిల్లీలో ఒక తెలుగు టీవీ చానెల్‌ ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ రావటం కలకలం రేపుతున్నది. ఆ జర్నలిస్టు ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా…

Continue Reading →

భారత్‌లో 1,223 కరోనా మరణాలు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య శనివారం సాయంత్రానికి 37,776కు చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇప్పటి వరకూ  10018…

Continue Reading →

కార్మికుల కొరతను అదిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

కరోనా నేపథ్యంలో నిర్మాణ రంగంలోని వలస కార్మికులు(స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్) తమ స్వస్థలాలకు వెళ్లిన నేపథ్యంలో మళ్లీ నిర్మాణరంగం పునప్రారంభం కావడానికి  ఎదురయ్యే సమస్యలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ…

Continue Reading →

ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని తెలిపారు. భోజనం, సదుపాయాలు,…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1525కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఏపీలో కరోనాకు…

Continue Reading →

ఏపీ హైకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌, జస్టిస్‌ సురేశ్‌రెడ్డి, కే లలిత కుమారి ప్రమాణస్వీకారం చేశారు. అమరావతిలోని హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే…

Continue Reading →

భారత్‌లో గత 24 గంటల్లో 71 మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. రోజురోజుకు…

Continue Reading →