గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6534 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్…
తాజా వార్తలు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల 81 వేల 465 మంది ఈ వైరస్ భారిన…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది…
స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి !ఢిల్లీలో ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికి కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతున్నది. ఆ జర్నలిస్టు ట్రావెల్ హిస్టరీ ఆధారంగా…
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం సాయంత్రానికి 37,776కు చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇప్పటి వరకూ 10018…
కరోనా నేపథ్యంలో నిర్మాణ రంగంలోని వలస కార్మికులు(స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్) తమ స్వస్థలాలకు వెళ్లిన నేపథ్యంలో మళ్లీ నిర్మాణరంగం పునప్రారంభం కావడానికి ఎదురయ్యే సమస్యలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ…
ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని తెలిపారు. భోజనం, సదుపాయాలు,…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1525కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ఏపీలో కరోనాకు…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ సురేశ్రెడ్డి, కే లలిత కుమారి ప్రమాణస్వీకారం చేశారు. అమరావతిలోని హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే…
భారత్లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. రోజురోజుకు…








