ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 2,39,586

 ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్‌ దాడి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు జడ్జిల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారిలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ…

Continue Reading →

జూన్‌ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలన్నిటినీ ఇప్పటికే మూసి ఉంచిన సంగతి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం నమోదైన 6 కేసులతో కలిపి మొత్తం…

Continue Reading →

దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడగింపు

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం లేని జిల్లాల సంఖ్య పెరిగింది. కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు, వైరస్‌ వ్యాప్తి ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌…

Continue Reading →

మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు – తెలంగాణ ప్రభుత్వం

 ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 60 కరోనా పాజిటివ్‌ కేసులు

కోవిడ్‌ టెస్టుల్లో ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా టెస్టులు నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది.…

Continue Reading →

ఒక్క రోజే 1993 పాజిటివ్ కేసులు న‌మోదు.. 73 మంది మృతి

భార‌త్‌లో గురువారం అత్య‌ధికంగా ఒక్క రోజే 1993 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో…

Continue Reading →

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్‌

కార్మికులకు గవర్నర్‌ తమిళిసై సౌదర రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం.…

Continue Reading →