కరోనా అంటే జలుబు, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలా పదికి పైగా లక్షణాలు కనిపిస్తాయంటున్నారు వైద్యులు. కానీ రాష్ట్రంలో నమోదవుతున్న 75 శాతం కేసుల్లో కరోనా…
తాజా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. ప్రపంచ ప్రగతి, ఆర్ధిక వ్యవస్థ…
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,038కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య…
రాష్ట్రంలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అపరాధ…
సిద్దిపేట జిల్లాలోని చందలాపూర్ రంగనాయక సాగర్ టన్నెల్ పంప్హౌస్, సంప్హౌస్ను గురువారం సాయంత్రం మంత్రి హరీశ్రావు పరిశీలించారు. రంగనాయక సాగర్ జలశయ బండ్ చుట్టూ కలియతిరిగారు. అనంతరం…
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల మూలాల చిక్కుముడి వీడటం లేదు. ఎన్నారై.. మర్కజ్ లింకులతో సంబంధం లేనివారు.. నిత్యావసర సరుకులు విక్రయించే చిరు వ్యాపారులు కూడా కరోనా…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికంగా కేసులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. దీంతో కర్నూలులో కరోనా తీవ్రతపై ఎపి…
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కు…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్…
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదు. కేసులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు…








