కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదు. కేసులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 1300 దాటింది. తాజాగా ఏపీ రాజ్భవన్లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది.…
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో నాటుసారా ఏరులై పారుతున్నది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పలుచోట్ల నాటుసారా స్థావరాలను గుర్తించి ఎక్సైజ్…
కరోనా వైరస్ వల్ల దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. నగరాల్లో కాలుష్యం స్థాయికి అక్కడ కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం ఉన్నట్టు ఇటలీలో జరిపిన ఓ…
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ ఆక్టివ్ కేసులు లేకుండా ఉన్న జిల్లాలు 11 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ఫ్రీ జిల్లాలు: సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల,…
పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనుండగా, దాన్ని మే 9 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి మూర్తి…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదుకాగా, 35 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. బుధవారం నమోదైన కేసులన్నీ జిహెచ్ఎంసి పరిధిలోనివి కావడం…
ప్రముఖ బ్యాంకింగ్ నిపుణుడు ఎన్ సురేష్ విజిలెన్స్ కమిషనర్గా ప్రమాణస్వీకారం చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణం స్వీకారం చేయించారు.…
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం…
హైదరాబాద్ ఉప్పల్ హెరిటేజ్లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. ఆ కంపెనీలో…







