ఏపీలో కొత్తగా 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో…

Continue Reading →

ఏపీలో ఆరోగ్య మంత్రి అటెండ‌ర్‌కు క‌రోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండర్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. మంగళవారం నిర్వహించిన ట్రూనాట్‌ పరీక్షలో ప్రిజంప్టివ్‌ పాజిటివ్…

Continue Reading →

ఏపీలో ఆరు జిల్లాల్లో కొత్త కేసుల్లేవు

ఏపీలో మొత్తం ఆరు జిల్లాల్లో మంగళవారం ఒక్క కేసు కూడా కొత్తగా నమోదు కాలేదు. అవి.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం…

Continue Reading →

జోగుళాంబ గద్వాల జిల్లాలో కుక్కలకు ‘కరోనా’ పరీక్షలు

జోగుళాంబ గద్వాల జిల్లాలో శునకాలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పశు సంవర్ధక శాఖ వైద్యులు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా…

Continue Reading →

ఐటీలో జూలై 31 వరకు వర్క్‌ ఫ్రం హోం- కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడి

ఐటీ కంపెనీలతోపాటు బీపీవో సంస్థల్లోని ఉద్యోగులు జూలై 31 వరకు ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్‌-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని…

Continue Reading →

సీఎంఆర్‌ఎఫ్‌కు భారీ విరాళాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు, సంస్థలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఆయా…

Continue Reading →

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ

సాగునీటి వసతి పెరుగుతున్నందున రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. పంటల…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ  నమోదైన ఆరు కేసులు మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయ్యాయని…

Continue Reading →

ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

ఉపాధి హమీ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.307.50కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ…

Continue Reading →

‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో…

Continue Reading →