ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో…
తాజా వార్తలు

అమెరికాలో నోవెల్ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. న్యూయార్క్లో అత్యధికంగా మూడు లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో…
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్,…
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా…
విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇదో గొప్ప శుభవార్త. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని వరుసపెట్టి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం మరో…
ఏపీలో కరోనా వైరస్ విజృభిస్తుంది. ముఖ్యమంగా కర్నూల్, కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా కడప జిల్లా ఎర్రకుంట్లలో ఒకే కుటుంబంలోని…
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ…
ముఖ్యమంత్రులతో లక్డౌన్పై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయి. కరోనాపై…
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. అంతంకంతకూ కరోనా సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కొత్తగా మరో 80 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,177కి…
తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్ ఆవరణలోని…









