ఏపీలో కొత్తగా 82 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో…

Continue Reading →

అమెరికాలో 10 ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు

అమెరికాలో నోవెల్ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య ప‌ది ల‌క్ష‌లు దాటింది. న్యూయార్క్‌లో అత్య‌ధికంగా మూడు ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత స్థానంలో…

Continue Reading →

భారత్‌లో గత 24 గంటల్లో 62 కరోనా మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్‌,…

Continue Reading →

తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకం

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా…

Continue Reading →

నేడు ‘జగనన్న విద్యాదీవెన’కు శ్రీకారం

విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇదో గొప్ప శుభవార్త. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని వరుసపెట్టి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం మరో…

Continue Reading →

కడపలో ఒకే కుటుంబంలోని ఏడుగురికి కరోనా పాజిటీవ్

ఏపీలో కరోనా వైరస్ విజృభిస్తుంది. ముఖ్యమంగా కర్నూల్, కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా కడప జిల్లా ఎర్రకుంట్లలో ఒకే కుటుంబంలోని…

Continue Reading →

భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ…

Continue Reading →

లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాతే నిర్ణయం…

ముఖ్యమంత్రులతో లక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయి. కరోనాపై…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా మ‌రో 80 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా విజృంభిస్తోంది. అంతంకంత‌కూ క‌రోనా సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కొత్త‌గా మ‌రో 80 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య 1,177కి…

Continue Reading →

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

 తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతి భవన్‌ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్‌ ఆవరణలోని…

Continue Reading →