వ్యవసాయ బోర్లతో ఫార్మా పరిశ్రమలకు అక్రమ నీటి సరఫరా

జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్ లో ఫార్మా కంపెనీలకు కొంతమంది ప్రభుత్వ ఉచిత విద్యుత్ తో పాటు కనెక్షన్లు పొంది అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్లు లోకాయక్త…

Continue Reading →

కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా నందగామ శివారులో కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పరిశ్రమ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి కులగణన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కులగణన సర్వే ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్‌లిస్టింగ్‌) కార్యక్రమం చేపడతారు.…

Continue Reading →

గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం

ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అవుతున్న గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా , జైనూరు మండలం,…

Continue Reading →

టీటీడీ బోర్డు మెంబర్స్‌ లో తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు

 టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్‌గా బీఆర్‌ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది. సభ్యుల్లో…

Continue Reading →

టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం

తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 24 మంది సభ్యులతో కూడిన బోర్డును ప్రభుత్వం…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.…

Continue Reading →

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు…

దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ ప్రజలందరికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు…

Continue Reading →

కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు : పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి

ఆక్రమంగా గాలి, నీరు, భూమిలోకి రసాయన వ్యర్ధాలు, విష వాయువులను వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ కాలుష్య నియంత్రణ…

Continue Reading →