ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. 32 మందిని బదిలీచేస్తూ సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారుఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను ఏపీ సీఆర్డీఏలోకి…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు జరిగాయి. ఈసారి 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్…
అరబిందో కంపెనీని తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యర్థాలను వదిలితే ఫార్మా కంపెనీలను తగలబెడుతా.. రైతుల భూములు నాశనం చేద్దామనుకుంటున్నారా..? అని…
“రాజకీయ పలుకుబడి, లంచాలకు లోంగే అధికారులు ఉంటే.. అమాయకుల ప్రాణాలు దారుణంగా బలితీసుకునే అధికారం పరిశ్రమల యజమాన్యలకు ఉంటుందా..? ఆవిధంగా ఏదైనా చట్టం ఉందా..? ప్రస్తుత పరిస్థితులు…
ప్రజల ఆరోగ్యాలను క్షీణింపజేసే ప్రాణాంతకమైన కాలుష్యం చేస్తున్న పరిశ్రమలను.. రసాయన వ్యర్థ పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో యధేచ్చగా వదులుతున్నాగానీ పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై కొరడా…
‘భారీ పోలీస్ బందోబస్తు.. నిరసనలు.. గో బ్యాక్ అంబుజా.. గో బ్యాక్ అంటూ నినాదాలు.. అడ్డగింతలు.. ఆందోళనలు.. ఉద్రిక్త పరిస్థితులు’ ఇవీ రామన్నపేట అదానీ అంబుజా సిమెంట్…
రామన్నపేట లో జనావాసాల మధ్య తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇక్క డి ప్రజల ఆవేదనకు, ఆందోళనలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని…
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం…
కాలుష్య నియంత్రణలో పీసీబీ అధికారులు విఫలం నా మాట వినట్లేదు.. మీ మాటైనా వింటారా..! సీఎస్ శాంతికుమారికి మంత్రి కొండా సురేఖ 70 పేజీల ఫిర్యాదు తెలంగాణ…
రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డిగూడ, అప్పాజిపల్లి తండా గ్రామాల పరిసరాల్లో మానవ నివాసాలకు…









