తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చని చెప్పారు. ప్రజలకు లబ్ధి…
తాజా వార్తలు

భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో 75వ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ…
ఏసీబీ దాడులు, విజిలెన్స్ ఎంక్వైరీలతో బేంబేలు ఇప్పటికే పలువురు ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పరారీలో పలువురు అవినీతి ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్న మరికొందరు అవినీతి ఆఫీసర్లు…
తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్ బదిలీ…
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ నియామకయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…
ముక్కలవుతున్న వలస జీవుల రెక్కల కష్టం ఎంత మంది కార్మికుల ప్రాణాలు పోతున్న తీరు మార్చుకోని పరిశ్రమల యజమాన్యాలు, అధికారులు రెక్కల కష్టాన్ని నమ్ముకొని పరాయి రాష్ట్రాల…
సూర్యాపేట జిల్లా సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్టులో భూముల ఆక్రమణల ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన సాగర్, నాగార్జున సిమెంట్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.…
తెలంగాణ రాష్ట్రంలో 10 కోట్లకు పైగా మొక్కలు పర్యావరణంలోని అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లూ కూడా ఉన్నాయని పర్యావరణ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద…
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం ఎల్బీనగర్…









