కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా కేశ‌వ‌రావు నియామ‌కం

ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశ‌వ‌రావుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఆయ‌న‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి…

Continue Reading →

పరిశ్రమల్లో భద్రతపై ప్రగల్భాలు.. కార్మికుల జీవితాలతో ఆటలు

చట్టాలను పట్టించుకోని పరిశ్రమల యాజమాన్యాలు పారిశ్రామిక ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు ఆమ్యామ్యాల మత్తులో సంబంధిత శాఖల అధికారులు మన ఇంట్లో పెంచుకునే జంతువులను కూడా మనం…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా గోపాల్‌పేట తహసీల్దార్‌

గోపాల్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాసులు ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో…

Continue Reading →

రాష్ట్రంలోకి డ్ర‌గ్స్ రాకుండా పోలీసు ప‌హారా ఉండాలి .. సీఎం రేవంత్ రెడ్డి

ఒక‌ప్పుడు గుడుంబా పెద్ద స‌మ‌స్య‌ని, ఇప్పుడు అది లేద‌ని, ప్ర‌స్తుతం ప‌ల్లె, ప‌ట్ట‌ణం తేడా లేకుండా డ్ర‌గ్స్ స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆవేద‌న…

Continue Reading →

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష ఐఏఎస్ అధికారులకు సీఎం దిశానిర్దేశం ప్రభుత్వ…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెకర్ల బదిలీలు జరిగాయి. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్‌గా కె. విజయ, అంబేద్కర్‌ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్‌, పల్నాడ్‌ కలెక్టర్‌గా…

Continue Reading →

టీజీఎస్‌ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల…

Continue Reading →

పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత గాల్లో దీపమే

చట్టాలను పట్టించుకొని పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం అధికారులు, యాజమాన్యాల నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే…

Continue Reading →

తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా మాజీ ఐఏఎస్ కేఎస్ శ్రీనివాస‌రాజు నియామకం

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.…

Continue Reading →

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

 తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం కొత్తగూడెం…

Continue Reading →