పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభత్వం.. బుధవారం మరో…
తాజా వార్తలు

భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్…
ప్రభుత్వ బంజారా ఉద్యోగులకు ప్రభుత్వం రేపు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటించింది. గురువారం సేవాలాల్ జయంతి సందర్భంగా క్యాజువల్ లీవ్ను ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.…
• ఒకరి పరిస్థితి విషమం, ముగ్గురుకి గాయాలు పాశం మైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది అగ్ని ప్రమాదంలో ఒకరికి…
ప్రభుత్వ భూములు, జల వనరులను పరిరక్షించాలి సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలని, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని…
తాసీల్దార్, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు భూమి రికార్డులు, పాస్పుస్తకాల కోసం రూ.30 లక్షలకు బేరం పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్పేట తాసీల్దార్ తోడేటి…
తెలంగాణకు అన్యాయం జరిగితే తన చివరి వరకు, తన కట్టె కాలే వరకు పులిలాలేచి కొట్టాడుతానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఛలో నల్లగొండ…
కోటి ఎకరాలకు నీరందించాం అన్నది అబద్ధం 94వేల కోట్లు కర్చు పెట్టి కేవలం నీరు అందిందించింది 98 వేల ఎకరాలకే 2లక్షల కోట్లతో ప్రాజెక్ట్ కడితే 19.63లక్షల…
చలో నల్లగొండ సభ రాజకీయ సభ కానేకాదు.. ఉద్యమ సభ, పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం…
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల(Transfer ) పర్వం కొనసాగుతున్నది. మొన్న రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం…









