సుద్దాలలో రైస్ మిల్లును సీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారు పరిధిలోగల సాంబశివ ఇండస్ట్రీస్ వారి సాయి వెంకటేశ్వర రైస్ మిల్(Rice mill) ను పొల్యూషన్ కంట్రోల్…

Continue Reading →

కాటేదాన్ పారిశ్రామిక‌వాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో…

Continue Reading →

తెలంగాణ‌కు ఆరుగురు ఐపీఎస్ అధికారుల కేటాయింపు

2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయించింది. తెలంగాణ‌కు ఆరుగురిని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌ను కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ‌కు ఆయేషా…

Continue Reading →

రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందరున్నరు..?

వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ఇతర సర్కార్ సంస్థలకూ ఆదేశం ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలని…

Continue Reading →

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా..!

• లంచం అడిగితే ఫిర్యాదు చేస్తున్న పబ్లిక్• ఏడాది వ్యవధిలో చిక్కిన పలువురు అవినీతి అధికారులు• ఏసీబీ దగ్గర మరికొంత మంది అవినీతి అధికారులు చిట్టా ఉందని…

Continue Reading →

పశుసంవర్థక శాఖ ఫైళ్ల మాయం కేసును ఎసిబికి అప్పగించిన ప్రభుత్వం

నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్‌ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ రెండు…

Continue Reading →

ఇద్దరు తెలంగాణ అధికారులకు ఐఏఎస్‌ హోదా

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్‌ సర్వీస్‌ అధికారులు ఐఏఎస్‌ హోదా పొందారు. నాన్‌ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం…

Continue Reading →

ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి.. ఇది నా రిక్వెస్ట్ – పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ…

Continue Reading →

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

* హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి* రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెద‌ర్ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి* కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు…

Continue Reading →

పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. సనత్ నగర్ లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన…

Continue Reading →