పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించిన అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను తెలంగాణ సచివాలయంలో అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి…

Continue Reading →

ప్రజలు మార్పు కోరుకున్నారు… మార్పు తెచ్చి చూపిస్తాం : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పరిశ్రమల రంగంలోనూ మార్పులు వస్తాయి. త్వరలో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీ తెస్తాం. పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకొస్తాం. అందరి సలహాలు స్వీకరిస్తాము…. ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందిస్తాం. గత…

Continue Reading →

ఏసీబీ వలలో అవినీతి చేపలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా కడెం తహసీల్దార్‌ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9…

Continue Reading →

రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు కొనసాగాలి : అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ

33 శాతం పచ్చదనం సాధనకు కృషిచేయాలి ఇసుక మాఫియా ఆటలు కట్టిస్తాం అటవీ అధికారులతో సమీక్షలో మంత్రి సురేఖ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని…

Continue Reading →

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌

టీఎస్‌పీఎస్సీ (TSPSC) చైర్మన్‌, ఐదుగురు సభ్యుల రాజీనామాలను(Resignations) గవర్నర్‌ తమిళి(Governor Tamilisai)సై బుధవారం ఆమోదించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్‌ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాగా,…

Continue Reading →

ఫారెక్ట్ అధికారుల పైన దాడినీ తీవ్రంగా ఖండించిన: అటవీ & పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధి లోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపైన…

Continue Reading →

31 లోగా జాతర ఏర్పాట్లు పూర్తిచేయండి.. అధికారులకు ప్రభుత్వం ఆదేశం

మేడారం మహా జాతర ఏర్పాట్లు ఈ నెల 31లోగా పూర్తిచేయాలని అధికారులను పలువురు మంత్రులు ఆదేశించారు. జాతర ఏ ర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 75…

Continue Reading →

గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీతో సీఎం చర్చలు

గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు,…

Continue Reading →

ఫార్మా కంపెనీల్లో ఐటీ సోదాలు..

హైదరాబాద్‌లో ఐటీ దాడులు (IT Raids) మరోసారి కలకలం సృష్టించాయి. నగరంలోని ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట సహా తొమ్మిది ప్రాంతాల్లో…

Continue Reading →

ఏసీబీ వలకు చిక్కిన ట్రాన్స్‌కో చేప

కాంట్రాక్టర్‌ను డబ్బుల డిమాండ్‌ రూ.12,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం కామారెడ్డి జిల్లా కేద్రంలో అవినీతి నిరోధక శాఖ వలలో ట్రాన్స్ కో చేప చిక్కింది. కామారెడ్డి…

Continue Reading →