పాత టైర్ల సుంచి నూనె తీసే పరిశ్రమ యజమానులు పర్యావరణ సంబంధమైన కట్టు బాట్లు విధిగా పాటించాలి. ఈ పరిశ్రమలు కాలుష్య కారకులైతే వారి మీద గట్టి…
తాజా వార్తలు

తెలంగాణలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్…
జగిత్యాలలో వినూత్న ఘటన అధికారిపై చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేపల సొసైటీలను విభజించేందుకు లంచం అడిగిన జగిత్యాల జిల్లా ఫిషరీస్ అధికారి దామోదర్కు మత్స్య…
మాజీ డీజీపీ అంజనీ కుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సస్పెన్షన్ ఎత్తివేసింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే…
రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Gadkari)ని న్యూఢిల్లీ( Delhi)లోని వారి నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాల…
ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి వర్యులు దరఖాస్తులపై పూర్తి అడ్రస్, సెల్ ఫోన్ నంబర్, వివరాలు రాయాలని సూచించిన మంత్రివర్యులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు నియామకాలను రద్దు…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను…
రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పని చేస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఉదయం 10…
తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) లోగల యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేక అధికారి (OSD) గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్…









