తాండూరు కాంగ్రెస్‌ అభ్యర్థి సోదరుని ఫ్యాక్టరీపై ఐటీ దాడులు..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్‌బీఎల్‌ (RBL) ఫ్యాక్టరీలో…

Continue Reading →

ఏసీబీ వలలో జనగామ మున్సిపాల్ కమిషనర్ రజిత

మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కోసం రూ.60 వేలు లంచం డిమాండ్ రూ.40 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు జనగామ మున్సిపల్ కమిషనర్…

Continue Reading →

మొక్కలకున్న ఆ ‘సత్తా’ చాలా ఎక్కువ

మానవాళికి మొక్కలు చేసే మేలు అందరికీ తెలిసిందే. వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతుంది. అయితే మొక్కలు కార్బన్‌ డయాక్సైడ్‌ను…

Continue Reading →

ఏసీబీ వలలో విద్యుత్తు ఏడీఈ ఉదయ్‌కుమార్‌

ట్రాన్స్‌ఫార్మర్‌ అప్‌గ్రేడ్‌ కోసం 2 లక్షలు డిమాండ్‌ 50 వేలు తీసుకుంటూ ఆర్టిజన్‌ పట్టివేత ట్రాన్స్‌ఫార్మర్‌ అప్‌గ్రేడ్‌ కోసం డబ్బులు తీసుకుంటూ కేపీహెచ్‌బీకాలనీ విద్యుత్తు ఏడీఈ, ఆర్టిజన్‌ను…

Continue Reading →

నల్లగొండ, మిర్యాలగూడలో ఐటీ సోదాలు..

నల్లగొండ జిల్లాలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలోని వైదేహీ వెంచర్స్‌తో పాటు…

Continue Reading →

తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో ఉప సంహరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్‌…

Continue Reading →

తెలంగాణలో మైనింగ్, పిసిబి, ఈసీ కమిటీ అధికారులు ఉన్నారా…?

జనవాసంలకు దగ్గరలో బ్లాస్టింగ్ లకు పర్మిషన్ ఎవరిచ్చారు.. ? ప్రకృతి సంపద గుట్టలు మాయం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు..? అడ్డగోలు మైనింగ్ చేస్తుంటే పర్మిషన్ లు…

Continue Reading →

తెలంగాణ ఓటర్లు 3.26 కోట్లు.. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ

 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే…

Continue Reading →

పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. నలుగురు సిబ్బందికి గాయాలు

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. పటాన్‌ చెరు మండలం పాశమైలారంలోని ఆదిత్య కెమికల్‌ ఫ్యాక్టరీలో…

Continue Reading →

తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గింది : పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కింద 2019 నుండి తెలంగాణలో వివిధ కార్యక్రమాలు/చర్యలు అమలు కార్యక్రమాలతో వాయుకాలుష్యం తగ్గిందని పొల్యూషన్ కట్రోల్ బోర్డు…

Continue Reading →