పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇండ్లలో రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని…

Continue Reading →

12 మందితో బీజేపీ తుది జాబితా..

 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అధికార బీఆర్‌ఎస్‌ (BRS) దూసుకుపోతుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉన్నాయి. నామినేషన్లకు గడువు నేటితో…

Continue Reading →

సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేసిన మంత్రి హరీశ్‌ రావు

మంత్రి హరీశ్‌ రావు (Minister Harish Rao) సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట…

Continue Reading →

గ‌జ్వేల్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు.…

Continue Reading →

అవినీతి అధికారులు, క్రషర్ల యాజమాన్యల వల్లే రోడ్ల పాలయ్యాం..

క్రషర్ల యాజమాన్యలు, అవినీతి అధికారులే మా బతుకులను ఆగం చేశారు.. మాకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తాం.. పటాన్ చెరులో 100 నామినేషన్లు వేస్తాం.. ఎన్నికల…

Continue Reading →

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో…

Continue Reading →

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం అంటరు: సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని…

Continue Reading →

100 ఏండ్ల‌లో ఈ ప‌దేండ్లే తెలంగాణ ప్ర‌శాంతంగా ఉన్న‌ది : సీఎం కేసీఆర్

ఈ వందేండ్ల‌లో ఈ ప‌దేండ్లే తెలంగాణ ప్ర‌శాంతంగా ఉన్న‌ది.. రాష్ట్రంలో క‌ర్ఫ్యూ లేదు.. లొల్లి లేదు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు…

Continue Reading →

పొల్యూషన్ కట్టడికి ఏం చేశారు ?

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు జీడిమెట్ల పారిశ్రామికవాడకు చెందిన వ్యర్థాలను డ్రైనేజీల్లోకి వదిలివేయడంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కాలుష్య నియంత్రణ మండళ్లు, మేడ్చల్ మల్కాజిగిరి…

Continue Reading →

ఐడీఎల్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం

చిట్యాల శివారులోని ఐడీఎల్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని కెమికల్ ట్యాంకర్ పేలి విషవాయువులు బయటకు వ్యాపించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు…

Continue Reading →