చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రైతుల అరిగోస.. విషమంగా మారిన పంట పొలాలు.. ప్రజల ఆరోగ్యం.. కాలుష్యం కారణంగా 30 ఏళ్లలో వందల మంది మృతి.. ప్రజలకు…
తాజా వార్తలు

స్వాతంత్ర్యం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే.. దళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ…
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు.. ఫార్మ కంపెనీలో అగ్ని ప్రమాదంపై విచారణ, పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు.. ప్రమాదంపై పోలీస్, ఇంటలిజెన్స్ ఆరా.!…
గతవారం జరిగిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు.. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్న సువెన్ ఫార్మ యాజమాన్యం.. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు…
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో…
కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్…
సిరిసిల్లలో రూ.13 వేలు తీసుకుంటూ పట్టుబడిన ఉపేందర్ రావు ఈ నెల 19 న ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఇండస్ట్రియల్ మేనేజర్ ఏసీబీ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి…
ఇలాంటి ఎన్ని తనిఖీలు జరిగిన లాభం లేదంటున్న పొల్యూషన్ బాధితులు సంగారెడ్డి పరిధిలో ఉన్న పరిశ్రమలపై అధికారుల చర్యలు తూ.. తూ.. మంత్రమే అంటున్న బాధితులు ఎన్ని…
జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. దీనివల్ల ఎవరికీ ప్రాణ, ఆస్తి నష్టం కలుగలేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. పరిశ్రమలోని ఆరో బ్లాకులో…
సబ్సిడీ కోసం లంచం డిమాండ్ రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన ఆఫీసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.…









