సంగారెడ్డి డీఈఓ రాజేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంటల పాటు సంగారెడ్డి…

Continue Reading →

పిసిబి ప్రభుత్వ సంస్థనా.. లేక కొంతమంది శృతిమించిన అవినీతి అధికారుల జేబు సంస్థనా…?

పిసిబి అధికారుల జీతాలు పరిశ్రమలు చెల్లించే ఫీజుల రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయంతో ఇవ్వటం లేదా..? అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నది దేనికి..? దాని పని…

Continue Reading →

హరిత హారం మొక్కలకు ప్రాజెక్టుల భూములు – సి.ఎస్. శాంతి కుమారి

పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ వచ్చే తెలంగాణాకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖ కు చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద…

Continue Reading →

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంగారెడ్డి జిల్లా డీఈఓ

సంగారెడ్డి జిల్లా డీఈఓ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డీఈఓ తోపాటు రామకృష్ణ అనే అసిస్టెంట్ కూడా ఏసీబీకి చిక్కారు. మార్చి 24న సంగారెడ్డి…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఓ పంచాయతీ కార్యదర్శి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి, ఎడమల లక్ష్మా రెడ్డి అనే కాంట్రాక్టర్ నుండి రూ.…

Continue Reading →

గద్వాల జడ్పీ చైర్ పర్సన్ దంపతులపై కేసు

స్థలం అమ్మకానికి ఉందని చెప్పి అడ్వాన్స్ తీసుకొని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీ చైర్ పర్సన్, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.…

Continue Reading →

రామగుండం “ఇఇ బిక్షపతి” అక్రమ వసూళ్ల కరోడ్ పతి..!

* అవినీతిలో ఆరితేరిన ఘనుడు..* గతంలో మెంబర్ సెక్రెటరీ బదిలీ చేసిన మారని తీరు..* చేయి తడవందే సార్ దగ్గర పనికాదు..* పరిశ్రమలు ఎంత పొల్యూషన్ చేసిన…

Continue Reading →

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎం కేసీఆర్

తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది విషెస్ చెప్పారు. శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో…

Continue Reading →

కోపల్లె ఫార్మా కంపెనీకి పీసీబీ నోటీసులు జారీ

జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్​ డ్రమ్ములు పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన కోపల్లె ఫార్మా కంపెనీ యాజమాన్యానికి పొల్యూషన్​కంట్రోల్​ బోర్డు అధికారులు శుక్రవారం నోటీసులు జారీ…

Continue Reading →

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు మంటల్లో…

Continue Reading →