మంత్రి పదవులకు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ రాజీనామా..

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్‌ సిసోడియా (Manish Sisodia) మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ ఆయనను ఆదివారం అరెస్టు చేసిన విషయం…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఫార్మా పడగ

కొవిడ్‌ సమయంలో అనుమతి పొందిన 20 కంపెనీలు చౌకగా భూములు, నిబంధనలు సరళించడమే కారణం మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ప్రజాందోళనలు చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు ఇంకేముంది…

Continue Reading →

జాతీయ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యురాలిగా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్

జాతీయ మహిళ కమిషన్ మెంబర్​గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె సోషల్ మీడియాలో సోమవారం…

Continue Reading →

హరితహారం చెట్లను తొలగించిన మునిసిపల్‌ అధికారులు

చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ఆవరణలోని హరితహారం చెట్లను మునిసిపల్‌ అధికారులు తొలగించి, తగులబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న హరిత హారం…

Continue Reading →

స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం.. బూడిదైన సామాగ్రి

కూకట్ పల్లిలో నాలుగు స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో పాటు పక్కనే ఉన్న మరో 2 ప్లాస్టిక్ బాటిల్ మాన్యుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లకు కూడా మంటలు…

Continue Reading →

బషీర్ బాగ్ లో భారీ వృక్షాల నరికివేత

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని శక్కర్ భవన్ లో భారీ వృక్షాలను నరికివేశారు. అటవీశాఖ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద చెట్లను శక్కర్ భవన్ అధికారులు నరికి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (ఆర్టీఐ) ఖాళీ.. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (ఆర్టీఐ) ఖాళీ అయ్యింది. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో ఆ కమిషన్‭లో సిబ్బంది మాత్రమే మిగిలారు. 2017లో…

Continue Reading →

బ్యాటరీ కంపెనీని స్వాగతిస్తున్నాం : ప్రెస్‌మీట్‌లో దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి వాసులు

లిథియం పరిశ్రమతో నష్టం లేదు దేశంలోనే మొదటగా ఇక్కడే.. ఇండస్ట్రీ ఏర్పాటుతో తరతరాలు బాగుపడతాయి ఈ పరిశ్రమతో ఎలాంటి కాలుష్యం లేదు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దివిటిపల్లి…

Continue Reading →

ఎర్రగడ్డలోని రాజ్‌ మినరల్‌ వర్క్స్‌ గోదాములో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్‌ మినరల్‌ వర్క్స్‌ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్‌ మొత్తం వ్యాపించడంతో…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం

 ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ (Justice Syed Abdul Nazeer) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్‌ నజీర్‌తో హైకోర్టు ప్రధాన…

Continue Reading →