బాలానగర్ మండలం గుండేడు గ్రామ పంచాయతీ పరిధిలోని మహావీర్ ఐరన్ పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యం నుండి గ్రామం చుట్టూ వుండే పంటలకు నష్టం జరుగుతుంది మరియు…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి (Chairman of the State Forestry Department Vanteru Pratap Reddy) వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి…
యాచారం మండలంలోని కొత్తపల్లి – తక్కళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీని సోమవారం తహసీల్దార్ సుచరిత, ఆర్ఐ వెన్నెలతో కలిసి సందర్శించారు. ఆమె కంపెనీలోకి వెళ్లగానే…
సీఎం కేసీఆర్ కొండగట్టు టూర్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రేపు(మంగళవారం) కేసీఆర్ కొండగట్టులో పర్యటించాల్సి ఉంది. అయితే మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు.…
వెబ్ సైట్, మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదారాబాద్ కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్…
హరితహారం ప్రపంచానికే ఆదర్శం హరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో…
యాచారం మండలం కొత్తపల్లి సమీపంలో కిసాన్ ఆగ్రోఫీడ్ పేరిట ఉన్న బొక్కల కంపెనీని మూయించాలని శుక్రవారం శాసనసభలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం…
వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి హైదరాబాద్కు బదిలీ నిజాయితీ అధికారిగా జిల్లాలో గుర్తింపు జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే బదిలీ…
మునుగోడు మండలంలోని కృష్టాపురంలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీని అడ్డుకుంటామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. మునుగోడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన రౌండ్టేబుల్…
మానవ హక్కుల కమిషన్కు గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ ఫిర్యాదు తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివారులోని ఇండస్కేమ్ జిప్సం కర్మాగారంతో పాటు మరో కర్మాగారాన్ని వెంటనే మూసి…









