కాకినాడలో అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ…

Continue Reading →

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు…

Continue Reading →

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి.…

Continue Reading →

తెలంగాణలో 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

తెలంగాణ నుంచి 10 మంది అధికారలకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్‌ హోదా పొందిన వారిలో జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా…

Continue Reading →

బొక్కల కంపెనీని తక్షణమే మూసివేయాలి

కొత్తపల్లి-తక్కళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ ఎండీ హబీబొద్దీన్‌ ఆధ్వర్యంలో బొక్కల కంపెనీ ఎదుట గురువారం…

Continue Reading →

కేంద్ర బడ్జెట్‌ ముఖ్యాంశాలివే (2023-24)..

వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2023-24) కి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం చదివి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణ సమితి 2023 క్యాలెండర్ ను సోమవారం నాడు హైదరాబాద్ అరణ్యభవన్ లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ…

Continue Reading →

గ్రేగోల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమలో ప్రమాదం

ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు మూడు నెలల్లో రెండో ప్రమాదం మఠంపల్లి మండల కేంద్రంలోని గ్రేగోల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమలో సోమవారం పెను ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు…

Continue Reading →

ఫిబ్రవరి 5న నాందేడ్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేయాలి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభకు కిన్వట్‌ తాలుకా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి…

Continue Reading →