సీఎం కేసీఆర్‌ను క‌లిసిన డీజీపీ అంజ‌నీ కుమార్

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను డీజీపీ అంజ‌నీ కుమార్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. త‌న‌కు డీజీపీగా అవ‌కాశం క‌ల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు డీజీపీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ…

Continue Reading →

ప్రధాని మోదీకి మాతృవియోగం.. హీరాబెన్‌ కన్నుమూత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత…

Continue Reading →

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా వేణుగోపాలాచారి

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా స‌ముద్రాల వేణుగోపాలాచారి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌ద‌విలో వేణుగోపాలాచారి రెండేండ్ల వ‌ర‌కు…

Continue Reading →

తెలంగాణ ఇంచార్జ్ డీజీపీగా అంజ‌నీ కుమార్

తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్ నియామ‌కం అయ్యారు. ప్ర‌స్తుత డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఈ నెల 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంచార్జీగా డీజీపీగా…

Continue Reading →

ఫార్మాసిటీని రద్దు చేయాల్సిందే

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫార్మాహబ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులు…

Continue Reading →

రసాభాసగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రజాభిప్రాయ సేకరణ

రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. డీఆర్డీవో ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీబీ…

Continue Reading →

ఫార్మా సిటీ బాధిత రైతుల పాదయాత్రకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంఘీభావం

ప్రభుత్వం వెంటనే ఫార్మా సిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఫార్మా సిటీ…

Continue Reading →

కాటేస్తున్న డక్కన్ క్రోమైట్స్ కాలుష్యం

* క్రోమైట్స్ వ్యర్ధలతో జీవనదులు కలుషితం ప్రమాదకరమైన క్రోమైట్స్ వ్యర్థాలతో దామరచర్లలో భూగర్భజలాలు, జీవనదులు కలుషితం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత రసాయనాలను అక్కడి…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ జీటీ భారీ జరిమానా

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 900 కోట్ల రూపాయల భారీ జరిమానా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి.. దిండి…

Continue Reading →

లంచగొండి అధికారులకు శిక్షలు పడాల్సిందే : సుప్రీం కోర్టు

ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి ప్రత్యక్ష సాక్ష్యమే అక్కర్లేదు : సుప్రీం కోర్టు అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని…

Continue Reading →