ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు డీజీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ…
తాజా వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత…
తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి రెండేండ్ల వరకు…
తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా…
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫార్మాహబ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులు…
రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. డీఆర్డీవో ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీబీ…
ప్రభుత్వం వెంటనే ఫార్మా సిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఫార్మా సిటీ…
* క్రోమైట్స్ వ్యర్ధలతో జీవనదులు కలుషితం ప్రమాదకరమైన క్రోమైట్స్ వ్యర్థాలతో దామరచర్లలో భూగర్భజలాలు, జీవనదులు కలుషితం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత రసాయనాలను అక్కడి…
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 900 కోట్ల రూపాయల భారీ జరిమానా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి.. దిండి…
ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి ప్రత్యక్ష సాక్ష్యమే అక్కర్లేదు : సుప్రీం కోర్టు అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని…









