మునుగోడులో యుద్ధం చేయాలే : సీఎం కేసీఆర్

కేంద్రం అవ‌లంభించే విధానాల వ‌ల్ల విద్యుత్, నీటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మ‌న తెలంగాణ‌ను గుర్తు చేసుకోండి. కానీ మ‌న ప్ర‌భుత్వం…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా

మిషన్ ‘లైఫ్’ పేరుతో నీతి ఆయోగ్ వినూత్న ప్రాజెక్టు  2022-28 మధ్య కాలంలో 80% ప్రజలు పర్యావరణహితులు కావడమే లక్ష్యం  విద్యుత్, నీరు పొదుపు.. ప్లాస్టిక్, ఆహార…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏవో వెంకటేశ్వర్‌రెడ్డి రూ.20 వేలతో ట్రాన్స్‌కో ఏడీఈ, ఏఈ లంచాలు తీసుకుం టూ గురువారం ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. యాదాద్రి జిల్లా…

Continue Reading →

కాలుష్యంతో చదువుకోలేకపోతున్నాం: కె. సిద్ధార్థ విద్యార్థి లేఖ

విద్యార్థి లేఖనే వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు పాఠశాల సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ ఓ విద్యార్థి రాసిన లేఖను…

Continue Reading →

స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి : సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ సమయంలో…

Continue Reading →

మల్కాజ్‌గిరి సబ్‌రిజిస్ట్రార్ పలని ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి సబ్ రిజిస్ట్రార్ పలని ఇంట్లో ఏసీబీ డీఎస్పీ (ACB DSP) శ్రీనివాస్ బృందం గురువారం సోదాలు నిర్వహించింది. హయత్‌నగర్‌లోని వినాయక నగర్‌లో ఉన్న…

Continue Reading →

అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ముగ్గురు మృతి

మధ్యప్రదేశ్‌లోని మోరెనా (Morena) జిల్లా బన్మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా  (Illegal fiirecrackers) తయారుచేస్తున్న ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ…

Continue Reading →

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీలో సీఈసీ తీరు ఆక్షేపణీయం

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీలో  కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీరు ఆక్షేపణీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా…

Continue Reading →

ఫార్మా పరిశ్రమల కాలుష్యంపై విచారణ

ఫార్మా పరిశ్రమల కలుష్యంతో జలాలు కలుషితమై పంటలతోపాటు ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు…

Continue Reading →

రసాయన కర్మాగారాల్లో వ్యక్తిగత భద్రతే కీలకం : కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని

కెమికల్‌ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వ్యక్తిగత భద్రత అత్యంత కీలకమైందని కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఫ్యాక్టరీస్‌ శాఖ డైరెక్టర్‌, నేషనల్‌ సేఫ్టీ తెలంగాణ…

Continue Reading →