కేంద్రం అవలంభించే విధానాల వల్ల విద్యుత్, నీటి సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మన తెలంగాణను గుర్తు చేసుకోండి. కానీ మన ప్రభుత్వం…
తాజా వార్తలు

మిషన్ ‘లైఫ్’ పేరుతో నీతి ఆయోగ్ వినూత్న ప్రాజెక్టు 2022-28 మధ్య కాలంలో 80% ప్రజలు పర్యావరణహితులు కావడమే లక్ష్యం విద్యుత్, నీరు పొదుపు.. ప్లాస్టిక్, ఆహార…
రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏవో వెంకటేశ్వర్రెడ్డి రూ.20 వేలతో ట్రాన్స్కో ఏడీఈ, ఏఈ లంచాలు తీసుకుం టూ గురువారం ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. యాదాద్రి జిల్లా…
విద్యార్థి లేఖనే వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు పాఠశాల సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ ఓ విద్యార్థి రాసిన లేఖను…
దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ సమయంలో…
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ పలని ఇంట్లో ఏసీబీ డీఎస్పీ (ACB DSP) శ్రీనివాస్ బృందం గురువారం సోదాలు నిర్వహించింది. హయత్నగర్లోని వినాయక నగర్లో ఉన్న…
మధ్యప్రదేశ్లోని మోరెనా (Morena) జిల్లా బన్మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా (Illegal fiirecrackers) తయారుచేస్తున్న ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ…
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీరు ఆక్షేపణీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా…
ఫార్మా పరిశ్రమల కలుష్యంతో జలాలు కలుషితమై పంటలతోపాటు ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు…
కెమికల్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వ్యక్తిగత భద్రత అత్యంత కీలకమైందని కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఫ్యాక్టరీస్ శాఖ డైరెక్టర్, నేషనల్ సేఫ్టీ తెలంగాణ…









