సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని భవానీపురం గ్రామంలోగల డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ దసరా వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపక…
తాజా వార్తలు

‘కాలుష్య ప్రభావం రాబోయే తరాలపై ఎక్కువగా ఉంటుంద’ని చెప్తుంటారు. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షలమంది చనిపోతున్నారు. ఇది ఎక్కువగా కట్టడాలు, వాహనాలు, వంట…
సమాచార హకు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం రాష్ట్ర కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. సమాచార హకు చట్టం (ఆర్టీఐ)లో…
సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) ను 2016లో…
కరీంనగర్ పట్టణంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ పంచాయతీ సెక్రటరీ ఉట్కూరి శ్రీధర్.. నో…
పంజాబ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కొరడా ఝలిపించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ సమస్యను…
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని రంగాచారి వీధిలో ఉన్న ఓ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో…
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా…
సాహితీ ప్రియుడు, అనువాదకుడు, వర్ధమాన కవులు, రచయితలను వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ముందుండే నిజాం వెంకటేశం(76) ఇకలేరు. ఆయన ఆదివారం రాత్రి 8 గంటలకు పద్మారావు నగర్లోని…
జమ్మిచెట్టు, పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్లో భాగంగా దసరా సందర్భంగా ప్రతి…









