సాహితీ ప్రియుడు నిజాం వెంకటేశం కన్నుమూత

సాహితీ ప్రియుడు, అనువాదకుడు, వర్ధమాన కవులు, రచయితలను వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ముందుండే నిజాం వెంకటేశం(76) ఇకలేరు. ఆయన ఆదివారం రాత్రి 8 గంటలకు పద్మారావు నగర్‌లోని…

Continue Reading →

జమ్మిని, పాలపిట్టను కాపాడుకుందాం : ఎంపీ సంతోష్‌కుమార్‌

జమ్మిచెట్టు, పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా దసరా సందర్భంగా ప్రతి…

Continue Reading →

బాలాపూర్ లడ్డూ వేలం రూ.24 లక్షల 60 వేలు

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు స్థాయిలో వేలం పలికింది.…

Continue Reading →

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11.30కు వేర్వేరుగా ప్రారంభమవుతాయి. శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో దివంగతులైన మాజీ…

Continue Reading →

సెప్టెంబ‌ర్ 17న‌ తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022…

Continue Reading →

రసాయన పరిశ్రమల ప్రమాదాల పాపం ఎవరిది..?

• కనీస జాగ్రత్తలు పాటించని రసాయన పరిశ్రమలు.. పట్టించుకొని అధికారులు..• ఫార్మా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యానికి బలి అవుతుతున్నఅమాయకపు ప్రాణాలు.. • స్పష్టంగా కనిపిస్తున్న నల్లగొండ డిప్యూటీ…

Continue Reading →

ఏసీబీ వలలో భూపాలపల్లి ఎస్‌ఐ నరేష్‌

రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్‌ఐ ఇస్లావత్ నరేష్‌ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్‌ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీల…

Continue Reading →

ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 6న ఉదయం 11.30 గంటల నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ…

Continue Reading →

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి

క్వారీ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకొంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు…

Continue Reading →

నాబార్డు తెలంగాణ సీజీఎంగా సుశీల చింతల

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రి కల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డు) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు. గురు వారం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో…

Continue Reading →