గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత రెండు నెలలుగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జూన్‌, జూలైలో గాలి నాణ్యత…

Continue Reading →

బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు బాసరకు చేరుకున్న గవర్నర్‌.. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక…

Continue Reading →

కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో మ‌రో వికెట్ ప‌డిపోయింది. నిన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌గా, తాజాగా ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ ఆ జాబితాలో చేరారు.…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడ్డ స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ

ఏసీబీ అధికారులకు స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ కుమారస్వామి పట్టుబడ్డాడు. లక్ష 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏబీసీ అధికారులకు చిక్కారు. ఐనవోలు గ్రామ కార్యదర్శి వద్ద…

Continue Reading →

మునుగోడు కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్‌ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన.…

Continue Reading →

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్‌పై తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్టళ్లు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్‌పై ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి కేటిఆర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను అధికారులు…

Continue Reading →

ఈనెల 7న నేతన్న బీమా పథకం ప్రారంభం: మంత్రి కేటీఆర్

ఈనెల 7వ తేదీన నేతన్న బీమా పథకం (Insurance Scheme) ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో…

Continue Reading →

పంటలకు నష్టం కలిగించే మైనింగ్ మాకొద్దు..

ఇందిరమ్మ ఇచ్చిన భూములు గుంజుకున్నారు. మా పొలాలు మాకు ఇప్పించండి.. మైనింగ్ పక్కనే 530 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో…

Continue Reading →

వైల్డ్‌లైఫ్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్‌ ఆవిష్కరణ

వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరణ్యభవన్‌లో…

Continue Reading →

క్రషర్ల దుమ్ము ధూళితో వ్యవసాయం మానుకున్నాం

లక్దారం గ్రామంలో దుమ్ముధూళితో వ్యవసాయం మానుకున్నామని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు మండలం లక్షారంలో ఉయ్యాల నారాయణ రఫ్ స్టోన్ సంస్థ, సాయి…

Continue Reading →