ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపు

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి…

Continue Reading →

తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు…

Continue Reading →

ఒక టోల్‌ఫ్రీ నంబ‌ర్‌తో ఎస్బీఐ ఖాతాదారులకు సేవ‌లు !

ఖాతాదారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగైన సేవ‌లందించ‌డంలో భార‌తీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ) ఎప్పుడూ ముందు వ‌రుస‌లోనే ఉంటుంది. త‌న ఖాతాదారుల‌కు తాజాగా 1800 1234 అనే కాంట్రాక్ట్ సెంట‌ర్ టోల్…

Continue Reading →

రాజ్య‌స‌భ స‌భ్యులుగా దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌థి ప్ర‌మాణం

నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి ఇవాళ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణం చేశారు. రాజ్య‌స‌భ చైర్మెన్…

Continue Reading →

రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌

ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్‌ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారామె.…

Continue Reading →

82 అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

టీఎస్ఎన్పీడీసీఎల్ ప‌రిధిలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 82 అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎల‌క్ట్రిక‌ల్) పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియకు సంబంధించి, ఈ నెల 27 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల…

Continue Reading →

ఆర్పీఎఫ్ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతిచెందాడు. అత‌డిని ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు…

Continue Reading →

సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌.. ప్ర‌యాణికుల కోసం హెల్ప్‌లైన్‌ నంబ‌ర్

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో రైల్వే అధికారులు ప్ర‌యాణికుల కోసం హెల్ప్ లైన్ నంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివ‌రాల కోసం అధికారుల‌ను సంప్ర‌దించాల్సిన నంబ‌ర్…

Continue Reading →

కర్ణాటకలో ఏసీబీ అధికారుల సంచలనం

ఏక కాలంలో 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై ఏసీబీ దాడులు కర్ణాటకలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ…

Continue Reading →

తెలంగాణ పచ్చదనం.. దేశానికి ఆదర్శం

మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి హరితహారం, గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ భేష్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ యువతకు ఆదర్శం సేవ్‌ సాయిల్‌, గ్రీన్‌ చాలెంజ్‌ లక్ష్యం ఒక్కటే ఐదోవిడత…

Continue Reading →