టింబర్ డిపో అనుమతికి రూ.80 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రేంజ్ ఫారెస్టు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల…
తాజా వార్తలు

భూసర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు లక్ష లంచం తీసుకుంటూ తాసిల్దార్, ఆర్ఐ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ…
“మంచి పనులు చేస్తే సాటి మనుషులే కాదు ప్రకృతి కూడా సహకరించి దీవిస్తుంది. మంచి పనులు చేసిన వారికి మంచి ఆరోగ్యంతో పాటు జీవన జీవిత కాలం…
రాజ్యసభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి గురువారం ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. బండ ప్రకాశ్ రాజీనామాతో…
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కొనసాగుతున్న కె. దయానంద్ నుంచి చార్జ్…
తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ను నియమించింది.…
భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్లోనే…
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం ప్రకటించారు. బండాప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఏర్పడిన…
జార్ఖండ్ రాష్ట్ర మైనింగ్ కార్యదర్శి పూజా సింఘాల్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. మన్రేగా నిధులతో పాటు ఇతర ఫండ్స్ విషయంలో మనీల్యాండింగ్కు పాల్పడినట్లు ఆమెపై…
శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం…









