తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం

తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టోన్‌ క్వారీలకు పర్యావరణ అనుమతులు లేకపోతే.. తక్షణమే మైనింగ్ ఆపాలని తెలంగాణ మైనింగ్…

Continue Reading →

మారుమూల అటవీ ఆవాసాలకు తక్షణం విద్యుత్ సదుపాయం

మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్(electricity) సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని forest officials అధికారులు నిర్ణయించారు.…

Continue Reading →

పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత పార్లమెంట్‌ ఎన్నో చట్టాలను చేసిందని, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు అయ్యే దిశగా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.…

Continue Reading →

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న…

Continue Reading →

తెలంగాణ చాప్టర్‌ ఐఎఫ్‌ఎస్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర చాప్టర్‌ ఐఎ్‌ఫఎస్‌ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మోహన్‌చంద్ర పర్గెయిన్‌ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలుసింగ్‌ మేరు, కార్యదర్శిగా వినయ్‌కుమార్‌,…

Continue Reading →

జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదైంది. ఆ ప‌రిశ్ర‌మ నుంచి అర్ధ‌రాత్రిపూట విష‌వాయువులు విడుద‌ల చేయ‌గా, తీవ్ర ఇబ్బందిప‌డ్డామ‌ని వినాయ‌క్‌న‌గ‌ర్ కాల‌నీవాసులు ఫిర్యాదు చేశారు.…

Continue Reading →

తెలంగాణ అటవీశాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు

తెలంగాణ అట‌వీ శాఖ‌కు జాతీయ స్థాయిలో మ‌రోసారి గుర్తింపు ల‌భించింది. నేష‌న‌ల్ ఫారెస్ట్ పాల‌సీ టాస్క్‌ఫోర్స్, వ‌ర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియ‌ల్‌కు చోటు ద‌క్కింది. జాతీయ…

Continue Reading →

కేంద్ర అటవీ టాస్క్‌ఫోర్స్‌లో డోబ్రియల్‌కు చోటు

అడవుల సంరక్షణ, పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో తెలంగాణ పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియల్‌కు చోటుదక్కింది. ఈ కమిటీకి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ను…

Continue Reading →

నల్లగొండపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు

నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరిన్ని వరాలు ప్రకటించారు. గత డిసెంబర్‌లో పర్యటించినపుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం.. తాజాగా, మరిన్ని…

Continue Reading →

పచ్చదనం మరింత పెంచుదాం : పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌

రానున్న ఏడాది కాలంలో చేపట్టాల్సిన పనులు, రోడ్‌మ్యాప్‌పై ప్రధాన అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌ అరణ్యభవన్‌లో నిర్వహించిన రెండురోజుల వర్‌షాప్‌…

Continue Reading →