తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టోన్ క్వారీలకు పర్యావరణ అనుమతులు లేకపోతే.. తక్షణమే మైనింగ్ ఆపాలని తెలంగాణ మైనింగ్…
తాజా వార్తలు

మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్(electricity) సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని forest officials అధికారులు నిర్ణయించారు.…
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత పార్లమెంట్ ఎన్నో చట్టాలను చేసిందని, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు అయ్యే దిశగా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.…
తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న…
తెలంగాణ రాష్ట్ర చాప్టర్ ఐఎ్ఫఎస్ అసోసియేషన్కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్చంద్ర పర్గెయిన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలుసింగ్ మేరు, కార్యదర్శిగా వినయ్కుమార్,…
హైదరాబాద్లోని జీడిమెట్ల అల్లోయ్ రసాయన పరిశ్రమపై కేసు నమోదైంది. ఆ పరిశ్రమ నుంచి అర్ధరాత్రిపూట విషవాయువులు విడుదల చేయగా, తీవ్ర ఇబ్బందిపడ్డామని వినాయక్నగర్ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.…
తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్కు చోటు దక్కింది. జాతీయ…
అడవుల సంరక్షణ, పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్ కమిటీలో తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్కు చోటుదక్కింది. ఈ కమిటీకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ను…
నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటించారు. గత డిసెంబర్లో పర్యటించినపుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం.. తాజాగా, మరిన్ని…
రానున్న ఏడాది కాలంలో చేపట్టాల్సిన పనులు, రోడ్మ్యాప్పై ప్రధాన అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ అరణ్యభవన్లో నిర్వహించిన రెండురోజుల వర్షాప్…









