టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నరసింహరాములు ఇండ్లలో ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శేరిలింగంపల్లి జోనల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నరసింహరాములు కార్యాలయం, నివాసాల్లో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక…

Continue Reading →

రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు కన్నుమూత

ప్రముఖ రచయిత, కాలమిస్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు (84) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌లోని…

Continue Reading →

30 చెట్లకు జీవం పోయనున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’’

నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్…

Continue Reading →

ఏపీ కొత్త మంత్రులు వీరే..

ఆంధ్రప్రదేశ్‌ కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ గా రమావత్ వాల్యానాయక్ బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి.సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ శుక్రవారం  సంక్షేమ భవన్ లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన,…

Continue Reading →

నుమాయిష్ లో అటవీశాఖ స్టాల్ కు ప్రథమ బహుమతి

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ…

Continue Reading →

ఏసీబీకి చిక్కినచౌదరిగూడ బిల్‌ కలెక్టర్‌ రవీందర్‌

లంచం తీసుకొంటూ ఓ పంచాయతీ బిల్‌ కలెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని తార్నాకు చెందిన సిగ్నీ ఆంటోని…

Continue Reading →

కాటేస్తున్న కాలుష్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే !!

World Health Day 2022 | ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ క‌లుషితం అయిపోయాయి. ఇది ప్ర‌జ‌ల…

Continue Reading →

ఏపీలో మూకుమ్మడిగా రాజీనామా చేసిన మంత్రులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు…

Continue Reading →

ప్రగతి భవన్‌లో ఘనంగా ఉగాది సంబురాలు

 ప్రగతి భవన్‌లో శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌, మండలి చైర్మన్‌ గుత్తా…

Continue Reading →