గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా రమావత్‌ వాల్యానాయక్‌

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా రమావత్‌ వాల్యానాయక్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు…

Continue Reading →

తెలంగాణ‌లో ఏప్రిల్ 24 నుంచి పాఠశాల‌ల‌కు వేస‌వి సెల‌వులు

తెలంగాణ‌లోని అన్ని పాఠశాల‌ల‌కు ఏప్రిల్ 24 నుంచి వేస‌వి సెల‌వుల‌ను తెలంగాణ పాఠశాల‌ విద్యా శాఖ ప్ర‌క‌టించింది. అలాగే ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విద్యా శాఖ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట రూరల్‌ ఎస్సై

సూర్యాపేట రూరల్‌ ఎస్సై లవకుమార్‌ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. సూర్యాపేట మండలంలోని రాజుగారి తోట హోటల్‌ జీఎం భాస్కరన్‌ను రూరల్‌ ఎస్సై లవకుమార్‌ కొన్ని రోజులుగా…

Continue Reading →

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం…

Continue Reading →

బాలానగర్‌ ఫ్యాన్ల పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌: నగరంలోని బాలానగర్‌లో (Balanagar) భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్‌లోని చెన్నారెడ్డి నగర్‌లో ఉన్న ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ…

Continue Reading →

బోయిగూడ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

సికింద్రాబాద్‌ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్నిప్రమాద కుటుంబాలకు రాష్ట్రపతి కోవింద్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు…

Continue Reading →

బోయిగూడ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి.. రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం

సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల…

Continue Reading →

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

సికింద్రాబాద్‌లోని (Secunderabad) బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో బోయిగూడలోని ఓ టింబర్‌ డిపోలో…

Continue Reading →

రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఎగువ సభ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనమంతా కృషి చేద్దామని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ్యులకు సూచించారు. తన బాధ్యత తాను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని…

Continue Reading →

సీఎం కేసీఆర్‌కు అస్వ‌స్థ‌త‌.. య‌శోద‌లో వైద్య ప‌రీక్ష‌లు

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో సోమాజిగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రికి వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్‌,…

Continue Reading →