సూర్యాపేట రూరల్ ఎస్సై లవకుమార్ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. సూర్యాపేట మండలంలోని రాజుగారి తోట హోటల్ జీఎం భాస్కరన్ను రూరల్ ఎస్సై లవకుమార్ కొన్ని రోజులుగా…
తాజా వార్తలు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం…
హైదరాబాద్: నగరంలోని బాలానగర్లో (Balanagar) భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్లోని చెన్నారెడ్డి నగర్లో ఉన్న ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ…
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్నిప్రమాద కుటుంబాలకు రాష్ట్రపతి కోవింద్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు…
సికింద్రాబాద్లోని బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల…
సికింద్రాబాద్లోని (Secunderabad) బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో…
ఎగువ సభ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనమంతా కృషి చేద్దామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభ్యులకు సూచించారు. తన బాధ్యత తాను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్కు సిటీ స్కాన్,…
ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలితాలపైనే…
కాలుష్య కంపెనీల తరలింపు ఎప్పుడో ? ప్రభుత్వం ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా ఆచరణలో కనిపిస్తలె కాలుష్యంతో జీడిమెట్ల జనాల ఇబ్బందులు సిటీ శివారులో ఇండ్ల మధ్యన ఉన్న…








