తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్వోఎఫ్ఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్…
తాజా వార్తలు

పారిశ్రామిక వాడల్లో అపరిమిత కాలుష్యం వెదజల్లుతున్నవి, నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీల భరతం పట్టే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) టాస్క్ఫోర్స్ బృందాలు ప్రేక్షక…
వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు శుభవార్త. ఈ-చలానా జారీ అయి జరిమానా చెల్లించని వారికి భారీ రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పేదలు, మధ్యతరగతి వారి…
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లైనా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో రూ.10 వేలు జరిమానా…
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ(పద్మక్క) కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో కొన్నిరోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో…
స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన నలుగురు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీ భానుప్రసాద్, ఎంసీ కోటిరెడ్డి, దండే విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత…
గౌతమ్రెడ్డి భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులు అర్పించారు. గౌతమ్రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. సీఎం జగన్ను చూసి గౌతమ్రెడ్డి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. ఆయన గౌతమ్రెడ్డి…
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(49) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో నిన్న హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ…
గత కొన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్న తెలుగు సినీపరిశ్రమ (Telugu film industry) పెద్దల సమావేశం నేడు జరుగనుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి…
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ సవాంగ్.. 1986 బ్యాచ్కి…









