ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ నూతన…
తాజా వార్తలు

తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం…
సీఎం కేసీఆర్ నేడు మేడారంలో పర్యటించనున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల…
తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన దిన శుభాకాంక్షలు.…
హైదరాబాద్ నగర శివార్లలోని కీసర మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మండలంలోని రాంపల్లి సమీపంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి…
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు. నగరంలోని ప్రసాసన్…
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటన యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అంతకు…
గత ఆరేడు నెలల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు ఈ రోజు శుభం కార్డు పడటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి నటులు మెగాస్టార్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. టికెట్ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.…









