ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్‌తో సినీప్రముఖుల భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో (CM Jagan) సినీ ప్రముఖులు సమావేశమవనున్నారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌ గురువారం ఉదయం…

Continue Reading →

ఘనంగా చెర్వుగట్టు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలో రెండో శ్రీశైలంగా ప్రాచుర్యం పొందిన నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు (Cheruvugattu) పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా రథసప్తమి…

Continue Reading →

ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై వివరణ ఇవ్వండి : హైకోర్టు

 ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు  సోమవారం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌…

Continue Reading →

నేటి నుంచి చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

నల్లగొండ జిల్లాలో చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు  నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.  మంత్రి జగదీష్ రెడ్డి ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. 8న…

Continue Reading →

ఏపీ సీఎం జగన్‌పై చినజీయర్‌ స్వామి ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చినజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న…

Continue Reading →

యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ…

Continue Reading →

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కన్నుమూత

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కన్నుమూశారు. గత నెల 8న కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్‌ కాండీ దవాఖానలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస…

Continue Reading →

వైభవంగా రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు

ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు ఐదో రోజుకు చేరుకున్నది. ఆదివారం.. తీవ్రవ్యాధుల నివారణకు పరమేష్టి,…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటి ఆషిమ నర్వాల్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ (Green India challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.…

Continue Reading →

రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం

ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభమయ్యాయి. సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా శోభాయాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు హాజరయ్యారు. ఈ సహస్రాబ్ది…

Continue Reading →