ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2022లోని కీలకాంశాలు..

పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ 4వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సుమారు గంటన్నరపాటు ప్రసంగించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9గా…

Continue Reading →

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ బస్సులు రాకపోకలు…

Continue Reading →

కూకట్ పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్‌ ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పోగలు వ్యాపించాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఫైర్‌…

Continue Reading →

తెలంగాణలో డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించాలి: సీఎం కేసీఆర్

దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక…

Continue Reading →

న్యాయవాది విద్యాసాగర్ రెడ్డికి నివాళులర్పించిన న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హై కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి  విద్యాసాగర్ రెడ్డి (న్యాయవాది) పార్థీవదేహానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. ప్రియదర్శిని నగర్ –…

Continue Reading →

ప్రముఖ కవి, రచయిత ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత

సాహితీ వేత్త, కవి, రచయిత, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ (63) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సుధాకర్‌ మృతిపట్ల  తెలంగాణ…

Continue Reading →

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల

వివిధ కారణాలతో చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎట్టకేలకు పూర్తిచేశారు. బుధవారం ఈ మేరకు…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి కె.సునీతను…

Continue Reading →

ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌ఓ)గా చంద్రకాంత్‌

ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌ఓ)గా రాజేంద్రనగర్‌ డిపో మేనేజర్‌ చంద్రకాంత్‌ నియమితులయ్యారు. ఇంతకాలం పీఆర్‌ఓగా పనిచేసిన కిరణ్‌ను వరంగల్‌ రీజియన్‌కు బదిలీచేశారు. త్వరలో జరిగే మేడారం…

Continue Reading →