జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)పై మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ…
తాజా వార్తలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్ నివాసానికి చేరుకున్న కేసీఆర్కు.. ఆయన పుష్పగుచ్ఛం అందించి…
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. విపక్షాలు…
మేడిపల్లి ఎస్ఐ యాదగిరి రాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా యాదగిరి రాజును అధికారులు…
నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం శ్రీ రాఘవేంద్ర ఫెర్రో…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా,…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్లోని…
తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (టీఎన్పీసీబీ) మాజీ చైర్మన్ ఏవీ వెంకటాచలం వెలచేరిలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. గురువారం సాయంత్రం…
ఒక్క ఫోన్కాల్తో మీ సమస్య పరిష్కారం నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్కు వెళితే అధికారులు లంచం డిమాండ్ చేశారా?…
నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అనుభవాల దృష్ట్యా కాలుష్య నియంత్రణకు…









