నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం శ్రీ రాఘవేంద్ర ఫెర్రో…
తాజా వార్తలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా,…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్లోని…
తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (టీఎన్పీసీబీ) మాజీ చైర్మన్ ఏవీ వెంకటాచలం వెలచేరిలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. గురువారం సాయంత్రం…
ఒక్క ఫోన్కాల్తో మీ సమస్య పరిష్కారం నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్కు వెళితే అధికారులు లంచం డిమాండ్ చేశారా?…
నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అనుభవాల దృష్ట్యా కాలుష్య నియంత్రణకు…
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో మంగళవారం ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. కరోనా సమయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్…
ఆర్టీసీ మంగళవారం నిర్వహించనున్న రక్తదాన శిబిరాల్లో రక్తదాతలకు తిరుగు ప్రయాణం ఉచితమని ఎండీ సజ్జనార్ ప్రకటించారు. టీఎస్ ఆర్టీసీ, రెడ్ క్రాస్ సోసైటీ సంయుక్తంగా జేబీఎస్, ఎంజీబీఎ్సలో…
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎన్నికయ్యారు. సోమవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో 2021-22 సంవత్సరానికి నూతన…
ప్రగతిభవన్లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్.. మంత్రులతో…









