నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం శ్రీ రాఘవేంద్ర ఫెర్రో…

Continue Reading →

రోశయ్య మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా,…

Continue Reading →

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని…

Continue Reading →

టీఎన్‌పీసీబీ మాజీ చీఫ్ ఏవీ వెంక‌టాచ‌లం బ‌ల‌వ‌న్మ‌ర‌ణం!

త‌మిళ‌నాడు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (టీఎన్‌పీసీబీ) మాజీ చైర్మ‌న్ ఏవీ వెంకటాచ‌లం వెల‌చేరిలోని త‌న నివాసంలో ఉరికి వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించడం క‌ల‌క‌లం రేపింది. గురువారం సాయంత్రం…

Continue Reading →

లంచం అడిగారా ? 1064కు కాల్‌ చేయండి

ఒక్క ఫోన్‌కాల్‌తో మీ సమస్య పరిష్కారం నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్‌కు వెళితే అధికారులు లంచం డిమాండ్‌ చేశారా?…

Continue Reading →

కాలుష్యంతో భవిష్యత్తు అంధకారం : జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అనుభవాల దృష్ట్యా కాలుష్య నియంత్రణకు…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో మంగళవారం ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. కరోనా సమయంలో రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో కాంట్రాక్టర్‌…

Continue Reading →

రక్తదాతలకు నేడు ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఆర్టీసీ మంగళవారం నిర్వహించనున్న రక్తదాన శిబిరాల్లో రక్తదాతలకు తిరుగు ప్రయాణం ఉచితమని  ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. టీఎస్‌ ఆర్టీసీ, రెడ్‌ క్రాస్‌ సోసైటీ సంయుక్తంగా జేబీఎస్‌, ఎంజీబీఎ్‌సలో…

Continue Reading →

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌రావు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఎన్నికయ్యారు. సోమవారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో 2021-22 సంవత్సరానికి నూతన…

Continue Reading →

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది: సీఎం కేసీఆర్‌

ప్రగతిభవన్‌లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్‌.. మంత్రులతో…

Continue Reading →