తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ డిపోల్లో రేపు రక్తదాన శిబిరాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి రేపు రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు…

Continue Reading →

టీటీడీలో శేషాద్రి లేని లోటు తీర్చలేనిది: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శేషాద్రి…

Continue Reading →

డాలర్‌ శేషాద్రి మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ…

Continue Reading →

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత

శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది…

Continue Reading →

ఆకుపచ్చ రంగులోకి మారిన కృష్ణా నది నీళ్లు

కృష్ణా నది జలాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని అమరగిరి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌ వరకు వారం రోజులుగా నీరు ఆకుపచ్చ రంగులోకి…

Continue Reading →

ఈ నెల 28న టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం

ఈ నెల 28న ఉద‌యం 11 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి టీఆర్ఎస్…

Continue Reading →

తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీసీఎస్‌ పోలీసులు ఇకపై కేసు విచారణను ఏసీబీ చేతికి అప్పగించనున్నారు. తెలుగు అకాడమీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన సిద్ధార్థ్ మ‌ల్హోత్రా

టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మంలో న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా భాగ‌స్వాముల‌య్యారు. ముంబ‌యి అంధేరిలోని వెస్ట్…

Continue Reading →

కలుషిత నీరు తాగిన బీసీ హాస్టల్‌ విద్యార్థులు.. నీలోఫర్‌ హాస్పిటల్‌కు తరలింపు

హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగడంతో 15 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దీంతో శుక్రవారం రాత్రి…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్‌

శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు.…

Continue Reading →