ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి శుక్రవారం కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ…
తాజా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా…
కేంద్ర పర్యావరణ శాఖపై ఎన్జీటీ ఆగ్రహం సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రేవంత్రెడ్డి పిటిషన్పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కౌంటర్…
సీనియర్ నేత గట్టు రామచందర్ రావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. ” మీ అభిమానం పొందడంలో, గుర్తింపు…
తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను కేంద్రం పెంచింది. రాష్ట్రానికి అదనంగా 12 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించినట్టు తెలిసింది. నాన్క్యాడర్ పోలీస్ అధికారులకు దాదాపు 12 మందికి…
భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్బాబుకు(37) మహావీర్చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ…
సచివాలయంలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు 125 మందిని ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఉత్తర్వులు జారీ…
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.…
నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎన్.శివశంకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల క్రితం పోలీసు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ వెంట బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం ప్రత్యేక…









