ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్‌ వెంట బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం ప్రత్యేక…

Continue Reading →

జమున హేచరీస్‌ వ్యర్థాల పారబోతపై అధికారుల పరిశీలన

మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని జమున హేచరీస్‌ పరిశ్రమ వ్యర్థాలపై ఆదివారం పంచాయతీరాజ్‌ అధికారులు విచారణ చేపట్టారు. తూప్రాన్‌ డీఎల్‌పీవో వరలక్ష్మి, గతంలో ఎంపీవోగా…

Continue Reading →

వ్యవసాయ చట్టాల రద్దుకు 24న కేంద్ర కేబినెట్‌ భేటీ

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 24న కేంద్ర కేబినెట్‌ భేటీ కానున్నది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నది.…

Continue Reading →

ఇది రైతులు సాధించిన గొప్ప విజ‌యం.. ఇక‌పైనా ఆందోళ‌న కొన‌సాగుతుంది : బీకేయూ నేత‌ రాకేష్ తికాయిత్‌

వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌ట‌న చేయ‌డంపై భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (బీకేయూ) నేత‌ రాకేష్ తికాయిత్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది…

Continue Reading →

రైతుల స‌త్యాగ్ర‌హం.. అహంకారాన్ని ఓడించింది: రాహుల్ గాంధీ

కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రైతులు చేప‌ట్టిన…

Continue Reading →

కొత్త సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాం.. ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

అన్నదాత‌లు విజ‌యం సాధించారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చింది. నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించింది. మూడు కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు…

Continue Reading →

డా॥ కొమ్మూరి ప్రసాద్‌ రచించిన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం ఆవిష్కరణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో డాక్టర్‌ కొమ్మూరి ప్రసాద్‌ రచించిన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంధం “తెలుగు పద్య…

Continue Reading →

అవ‌స‌ర‌మైతే ఢిల్లీకి యాత్ర : సీఎం కేసీఆర్

అద్భుత‌మైన పోరాటం చేసి తెలంగాణ‌ను సాధించుకున్నాం. ఈ క్ర‌మంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని, రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించుకోవాల‌ని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం…

Continue Reading →

ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజు గాలి నాణ్యత సూచీ (AQI) ‘చాలా పేలవమైన’ కేటగిరిలోనే ఉన్నది. అయితే, గాలి నాణ్యత…

Continue Reading →

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాల‌ని సీఎం త‌న లేఖ‌లో కోరారు. 2020-21 ర‌బీలో మిగిలిన 5…

Continue Reading →