ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు సమీప నగరాల్లో స్కూళ్లు, కాలేజీలను బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్…
తాజా వార్తలు

హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్ర నగర్లో ఉన్న ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్నగర్ బస్తిలో ఉన్న…
తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం…
స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ…
సిద్దిపేట కలెక్టర్గా సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్గా ఎం హనుమంతరావు మంగళవారం బాధ్యతలు…
హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,…
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం…
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా,…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం…
కేంద్రంపై సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ను ఉతికారేశారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామని కేసీఆర్…









