తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భూరీ విరాళం అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు…
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేడ్-1సబ్ రిజిస్ట్రార్ల చిట్టా ఆ శాఖ కమిషనర్కు చేరింది. శాఖలోని అవినీతిపరులను ఏరివేయాలని కమిషనర్ శేషాద్రి ఇటీవల డీఐజీ…
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్…
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది.…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం…
ఈటల రాజేందర్ సొంత మండలంలో బీజేపీ హవా కొనసాగుతోంది. కమలాపూర్ మండలంలో ప్రస్తుతం 19వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఈ రౌండ్లోనూ ఈటల భారీ…
ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు.…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32…









