హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.…
తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ మధుసూదన్, మరో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. భూమి సర్వే కోసం…
నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేషన్ అధికారి శోభన్ బాబు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కలెక్టరేట్ను అనుకుని ఉన్న వైద్యారోగ్యశాఖలో లంచం…
నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై…
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పొలేపల్లి ఫార్మా సెజ్లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న అరబిందో ఫార్మా కంపెనీలోని బాయిలర్లో మంటలు చెలరేగాయి. దీంతో…
ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పొట్టి…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి స్థానిక ఎన్నికల నగారా మోగింది. గతంలో నిర్వహించని కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ కారణాలతో నెల్లూరు కార్పొరేషన్తోపాటు 12 మున్సిపాలిటీలకు…
దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో…
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో వీటికి…









