క్రమబద్దీకరణతో అడవికి ముప్పు..!

ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం భూపోరాటాలకు కూడా కారణం కావొచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు పోడు భూముల క్రమబద్దీకరణతో ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం ఉందని…

Continue Reading →

చెట్టు నరికివేత.. 5వేల జరిమానా

జగిత్యాల జిల్లా కోరుట్లలోని రథాలపంపు కాలనీలో చెట్టు నరికిన వ్యక్తికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. మంచికట్ల విజయ్‌ అనే వ్యక్తి శనివారం ఓ చెట్టును…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన విద్యుత్తు ఏఈ

విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చేందుకు రూ.2 వేలు లంచం తీసుకొంటూ విద్యుత్తు సబ్‌ ఇంజినీర్‌ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుకు చెందిన…

Continue Reading →

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో భారీగా పోలింగ్‌..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు 76.26శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్లు వేసేందుకు మరో రెండు గంటల సమయం ఉండడంతో పోలింగ్‌…

Continue Reading →

తెలంగాణ వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ తొలగింపు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కనకయ్యను ఉద్యోగం నుంచి తొలగించాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ…

Continue Reading →

హుజూరాబాద్‌, బద్వేల్‌లో ఉదయం 9 గంటల వరకు 10 శాతం ఓట్లు

హుజూరాబాద్‌లో ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ…

Continue Reading →

శాంతమ్మ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి శాంతమ్మ మరణంపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. శాంతమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ..…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మాతృవియోగం

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆమె…

Continue Reading →

హుజూరాబాద్‌లో ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్‌

హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమయింది. రాత్రి 7 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, వీణవంక, కమలాపూర్‌, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్‌ జరగుతుంది. మొత్తం…

Continue Reading →

ప‌రిపాలనారంగంలో అతిపెద్ద సంస్కరణ ధరణి: సీఎస్‌ సోమేశ్ కుమార్

తెలంగాణ‌ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప‌రిపాలనారంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. భూముల రిజిస్ట్రేష‌న్‌ల…

Continue Reading →