ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం భూపోరాటాలకు కూడా కారణం కావొచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు పోడు భూముల క్రమబద్దీకరణతో ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం ఉందని…
తాజా వార్తలు

జగిత్యాల జిల్లా కోరుట్లలోని రథాలపంపు కాలనీలో చెట్టు నరికిన వ్యక్తికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. మంచికట్ల విజయ్ అనే వ్యక్తి శనివారం ఓ చెట్టును…
విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకు రూ.2 వేలు లంచం తీసుకొంటూ విద్యుత్తు సబ్ ఇంజినీర్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుకు చెందిన…
హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు 76.26శాతం పోలింగ్ నమోదైంది. ఓట్లు వేసేందుకు మరో రెండు గంటల సమయం ఉండడంతో పోలింగ్…
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న కనకయ్యను ఉద్యోగం నుంచి తొలగించాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ…
హుజూరాబాద్లో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మరణంపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శాంతమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ..…
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆమె…
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమయింది. రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్ జరగుతుంది. మొత్తం…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పరిపాలనారంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల…









